Month: October 2022

DEVOTIONALDISTRICTS

శివయ్య సన్నిధిలో కార్తీకమాసం తొలి సోమవారం దీపారాధన

శ్రీకాళహస్తీ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం పక్కన కార్తీకదీపాలు

Read More
AMARAVATHI

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేసిన కోర్టు

అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ బెయిల్ రద్దు చేస్తు,నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆయనను

Read More
DISTRICTS

బ్యాంకు జ్యువెల్ ఆప్రైజర్ల నిరసనలు-కమీషన్ పెంచాల్సిందే

నెల్లూరు: బ్యాంకులను నమ్ముకుని ఎంతో కాలంగా జ్యువెల్ ఆప్రైజర్లగా పనిచేస్తున్నమని,గొల్డ్ లోన్ మంజూరు అయితే తమకు వచ్చే కమీషన్ లో 50 శాతం కోత విధించడం దారుణమని

Read More
DISTRICTS

రాబోయే నాలుగు రోజుల్లో భారీగా వర్షాలు-అధికారులు అప్రమత్తంగా ఉండాలి-కలెక్టర్

నెల్లూరు: రాబోయే నాలుగు రోజులు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే ఆవకాశ వున్నందున తీర ప్రాంత మండలాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చక్రధర్

Read More
NATIONAL

సర్ధార్‌ వల్లభాయిపటేల్‌ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్‌లో సర్థార్ వల్లభాయి పటేల్ 147వ జయంతి పురస్కరించుకుని నర్మదా నదిలోని సర్థార్ వల్లభాయి పటేల్ విగ్రహం పాదాలకు మోడీ పాలాభిషేకం నిర్వహించారు. ఏక్తా దివస్ వేడుకల్లో

Read More
CRIMENATIONAL

గుజరాత్ లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి-40 మంది మృతి

అమరావతి: గుజరాత్, మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా కుప్పకూలడంతో, దాదాపు 40 మంది మృతిచెందినట్లు సమాచారం అందుతుందని, మృతుల

Read More
NATIONALTECHNOLOGY

వడోదరలో విమానాల తయారీ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

అమరావతి: దేశంలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన C-295 విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో తయారు చేయబడే

Read More
NATIONAL

అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుని పోతుంది-ప్రధాని మోదీ

మన్ కీ బాత్.. అమరావతి: అంతరిక్ష రంగంలో దూసుకుని పోతుందన్నఆసూయతో, క్రయోజెనిక్ రాకెట్ టెక్నాలజీని మన దేశానికి ఇచ్చేందుకు అగ్రరాజ్యం ఆంక్షలు విధించిందని, ఆయితే ఇలాంటి పరిస్థితులను

Read More
EDUCATION JOBSNATIONAL

3 వేల మంది జమ్ము కశ్మీర్ యువకులకు అపాయింట్-ప్రధాని మోదీ

అమరావతి: జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర

Read More
HYDERABADMOVIE

ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నాను-హిరోయిన్ సమంత

హైదరాబాద్: హిరోయిన్ సమంత తన ఆరోగ్యంపై స్పందిస్తూ, ట్వీట్టర్ వేదికగా అందరికీ సమాధానమిచ్చారు. తాజాగా ఆమె నటించిన  ‘యశోద’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. త్వరలో

Read More