x
Close
NATIONAL POLITICS

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్
  • PublishedDecember 1, 2022

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.39 కోట్లు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 14,382 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.