x
Close
AGRICULTURE BUSINESS DEVOTIONAL DISTRICTS EDUCATION JOBS HEALTH MOVIE SPORTS TECHNOLOGY

జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు-కలెక్టర్

జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు-కలెక్టర్
  • PublishedJuly 12, 2022

నెల్లూరు: జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి దాదాపు 57 మంది తిరుగు ప్రయాణం అయ్యారని చెప్పారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.