అమరావతి: ఉత్తరప్రదేశ్ కు చెందిన కరుడుకట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీకి 2009 గ్యాంగ్ స్టర్ Act కింద నమోదైన కేసులో ఘాజీపూర్ కోర్టు శుక్రవారంనాడు 10 ఏళ్లు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పువెలువరించింది.. హత్య, హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా,,ఇదే కేసులో ముఖ్తార్ సన్నిహితుడు, సహనిందితుడైన సోనుయాదవ్ కు 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది..కోర్టు తీర్పుపై ఘజిపూర్ అడిషనల్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది నీరజ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఎంతటి వారైన చట్టం నుంచి తప్పించుకోలేరని,, 2010లో ముఖ్తార్ అన్సారీ, సోను యాదవ్ పై కేసు నమోదైందని, ఆ కేసుకు సంబంధించి వీరిద్దరికి కోర్టు కఠిన శిక్ష విధించిందన్నారు..ముఖ్తార్ అన్సారీ మవు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు..2 సార్లు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా గెలిచారు..మాజీ ఉప రాష్ట్రపతి మొహమ్మద్ హమీద్ అన్సారీకి ఆయన బంధువు అవుతారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.