AMARAVATHI

శనివారం ఉదయం సూర్యుని వైపు ప్రయాణానికి అదిత్య L-1 సిద్దం-ఇస్రో

అమరావతి: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో,,రెట్టించిన ఉత్సహాంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సూర్యుడికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు Aditya L-1 ప్రయోగానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ఇస్రో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది..శనివారం ఉదయం 11.50 గంటలకు సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది..కొరినాగ్రఫీ పరికరం సాయంతో సౌరవాతావరణాన్నిలోతుగా పరిశీలించి పరిశోధించడమే ఆదిత్య ప్రాజెక్టు ముఖ్యొద్దేశం అని అధికారులు వెల్లడించారు.. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ కక్ష్యలో ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు.. Aditya L-1 ను దేశంలో వివిధ జాతీయ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో తయారు చేసినట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. Aditya L-1 ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్న శాటిలైట్ బరువు దాదాపు 1500 Kg బరువుతో ఉంటుంది. Aditya L-1 లో మొత్తం 7 పేలోడ్లు అమర్చారు..సూర్యుని నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ ను రూపొందించినట్లు ఇస్రో అధికార వర్గాలు వెల్లడించాయి.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

9 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

11 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

11 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

16 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.