షిండే ప్రభుత్వంలో డిప్యూటివ్ సి.ఎంగా..
అమరావతి: మహారాష్ట్ర మరాఠా రాజకీయాల్లో అనుకున్నట్లే అనూహ్య సంఘటనలు జరిగాయి..బాబాయి శరద్ పవార్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తు,,30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి షిండే ప్రభుత్వంకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించారు.. ఆదివారం ఉధయం నుంచి చకచక రాజకీయ పరిణమాలు చోటు చేసుకున్నాయి.. రాజ్ భవన్ కు చేరుకున్న అజిత్ పవార్ ,,బీజెపీ-శివసేన కూటమిలోని ప్రభుత్వానికి మద్దతుగా గవర్నర్ కు లేఖ ఇచ్చారు..ఈ క్రమంలోనే అజిత్ పవార్ తో పాటు సీఎం షిండే , డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా రాజ్ భవన్ చేరుకున్నారు..అనంతరం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఎన్సీపీలో మరో కీలక నేత అయిన ఛగన్ భుజ్ భల్ తో పాటు మరో 8 మంత్రికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు..ఎన్సీపీలో కొద్దిరోజుల క్రితమే నాయకత్వ మార్పు జరిగింది..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా శరద్ పవార్ కుమారై సుప్రియా సూలేతో పాటు ప్రఫుల్ పటేన్ ను నియమించారు..అప్పటి నుంచి అసంతృప్తి రగిలిపోతున్నఅజిత్ పవార్ తిరుగుబాటుకు తెర తీశారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.