x
Close
DISTRICTS POLITICS

రైతుపోరు సభకు రైతులు రాకపోవడంతో,టీడీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయింది-మంత్రి కాకాణి

రైతుపోరు సభకు రైతులు రాకపోవడంతో,టీడీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయింది-మంత్రి కాకాణి
  • PublishedJuly 22, 2022

నెల్లూరు: తెలుగు దేశంపార్టీ తలపెట్టిన రైతు పోరుతో తెలుగుదేశం పార్టీ వైఫల్యం అర్దం అవుతుందని,,మహానాయకులు అని చెప్పుకునే వారు,వారి ముందు 1000 మంది రైతులు వచ్చారని నిరూపిస్తే రాజకీయాలు వదిలివేసి వెళ్ళిపోతా అంటూ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి సవాల్ విసిరారు..శుక్రవారం మంత్రి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.