అమరావతి: బెంగుళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం మధ్యహ్నం జరిగిన పేలుడుకు సంబంధించిన కీలక ఆధారం దొరికింది..కేఫ్లోకి బ్యాగ్తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ఫూటేజ్ను పోలీసులు విడుదల చేశారు..బెంగుళూరులోని వైట్ఫీల్డ్ ఏరియాలో ఉన్న కేఫ్లో శుక్పవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం విదితమే..పేలుడు జరగడానికి ముందు అనుమానాస్పద వ్యక్తి కేఫ్లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు కనుగొన్నారు..అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పట్టుకున్న బెంగుళూరు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు..ప్రధాన అనుమానితుడి ముఖం మాత్రం మాస్క్ తో కవర్ చేసి ఉంది..టోపీ పెట్టుకున్న ఆగంతకుడు ప్లేట్లో ఇడ్లీ తీసుకెళ్తున్నట్లు కేఫ్లో ఉన్న కెమెరాల్లో రికార్డు అయింది..కేఫ్లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు..కేసు తీవ్రత దృష్ట్య UAPA చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.