తెలంగాణలో మీ వెనుక నడించేందుకు జనసైనికులు సిద్దం..
హైదరాబద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పొత్తులు,సమీకరణలు వేగంగా మారుతున్నాయి..ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రతి ఓటును ఒడిసిపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..ఈ నేపధ్యంలో ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన జనసేన పార్టీ మద్దతుతో తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమౌతోంది..
ఈ క్రమంలో బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,,రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను వారు కోరినట్లు సమాచారం..ఇందుకు పవన్ కల్యాణ్ వెంటనే నిర్ణయం ప్రకటించకుండా,,పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 చోట్ల పోటీ చేయనున్నఅభ్యర్థుల జాబితానుసైతం వెల్లడించింది.. మంగళవారం తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు..ఈ సందర్బంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు వారి అభిప్రాయంలను తెలియచేస్తు,,ఈ సారి ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలవాలని,, లేకుంటే రాబోయే రోజుల్లో పార్టీ ఎదుగుదలకు ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ దృష్టికి తీసుకెళ్లారు..పవన్ కల్యాణ్ సైతం వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు..తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ,, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఇప్పటికే జనసేన ప్రకటించిన నియోజకవర్గాల్లో మార్పులు చోటుచేసుకుంటాయా? అలాగే ఒక వేళ కలసి ఎన్నికల బరిలో దిగాలి అనుకుంటే ? సీట్ల సర్దుబాట్లు ఎలా వుంటాయి ? అభ్యర్దుల ఖరారు? ప్రచార సరళి ? అనే విషయాలు ఏ రూపును సంతరించుకుటాయో అనేది వేచి చూడాలి.?
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.