అమరావతి: డిశంబరు నుంచి BSNL 4G సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL CMD PK పూర్వర్ వెల్లడించారు.. అనంతరం ఈ సేవలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తామని తెలిపారు..ఢిల్లీలో జరుగుతున్న మొబైల్ కాంగ్రెస్ అయన ఈ విషయం వెల్లడించారు..4G సేవలకు సంబంధించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా 200 వందల ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు..ఈ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.. 2024 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.. 5Gకి సంబంధించి స్పెక్ట్రమ్ కూడా తమకు వుందన్నారు.. 4G సేవల విస్తరణ పూర్తయ్యాక 5G కూడా ప్రారంభిస్తామన్నారు.. BSNLలకు సంబంధించి 4G నుంచి 5Gకి అప్ డేట్ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ TCSకు అప్పగించింది..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.