హైదరాబాద్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తొలిరిగా “జాతీయ ఉత్తమ నటుడు” పురస్కారం అందుకున్నారు.. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారం అందుకున్నారు.. 69 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు..సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు.. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా లో పుష్పరాజ్ గా బన్నీ హీరో పాత్ర పోషించాడు..రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటించింది.. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..అల్లు అర్జున్ కు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి..జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ వెంట సతీమణి స్నేహలతా రెడ్డి కూడా ఉన్నారు.. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రలు పాల్గొన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.