AMARAVATHI

AMARAVATHIDISTRICTS

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి – కమిషనర్ వికాస్

నెల్లూరు: “వికసిత్ భారత సంకల్ప్ యాత్ర-ఫేస్ 2 ” కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్

Read More
AMARAVATHIDISTRICTS

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా డాక్టర్ CV సుబ్రహ్మణ్యం

నెల్లూరు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా ప్రముఖ వైద్యులు Dr C.V సుబ్రహ్మణ్యంను కేంద్ర ఆరోగ్యమంత్రి నియమించినట్లు

Read More
AMARAVATHIDISTRICTSHEALTH

రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సిద్దమౌతున్న వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రి

తిరుపతి: వెంకటేశ్వర అయుర్వేదిక ఆసుపత్రిలో రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సదరు ఆసుత్రిలో డాక్టర్లు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తొంది..రోగాల బారిన పడితే,,వేల,లక్షల రూపాయలు పెట్టి ఆల్లోపతి

Read More
AMARAVATHICRIME

విశాఖపట్నంలో తహసీల్దార్ దారుణ హత్య

అమరావతి: విశాఖపట్నం నగరంలోని మధురవాడలో తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్యచేశారు.. సార్వత్రిక ఎన్నికలు రానున్న సందర్బంగా ఉన్నతధికారులు సిబ్బందిని

Read More
AMARAVATHINATIONAL

మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీని వరించిన భారతరత్న

అమరావతి: మాజీ ఉప ప్రధాని,, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న వరించింది.. శనివారం ఉదయం ఈ విషయాన్ని

Read More
AMARAVATHIPOLITICS

6వ ఇంఛార్జిల జాబితాను విడుదల చేసిన వైసీపీ

అమరావతి: రాష్ట్రంలో కు సంబంధించి 6వ జాబితాను వైసీపీ అధిష్ఠానం శుక్రవారం విడుదల చేసింది.. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు,, చేర్పులు

Read More
AMARAVATHINATIONAL

భారత్ రైస్ కే.జీ రూ.29కి విక్రయిస్తాం-కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా

అమరావతి: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది..వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కెట్ లో విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి

Read More
AMARAVATHIDISTRICTS

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరుకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన వెరిఫై చేయండి.DRO

కర్నూలు: జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరు కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన వెరిఫై చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు తహశీల్దార్ల ను ఆదేశించారు..బుధవారం

Read More
AMARAVATHIINTERNATIONAL

ఆర్దిక సంస్కరణల అమలు కారణంగానే భారతదేశం దూసుకుని పోతొంది-క్రిస్టాలినా జార్జివా

అమరావతి: భారతదేశం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భారత్ ఆర్థిక విజయం దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యనించారు.. 2047

Read More
AMARAVATHICRIMEHYDERABAD

హైదరాబాద్ లో గంజాయి సగ్మింగ్ల్ చేస్తు పట్టుబడిన అంధ్ర పోలీసులు

అమరావతి: ఈజీ మనీ వస్తొంది అంటే ఎలాంటి పనికైన పోలీసులు దిగజారుతున్నారు అనేందుకు ఉదహరణ… ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టి మరీ గంజాయి అక్రమ రవాణాకు

Read More