CRIME

AMARAVATHICRIME

గుజరాత్ సముద్ర తీరంలో రూ.425 కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్-కోస్ట్ గార్డ్స్

అమరావతి: దేశంలోకి సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కొంత మంది విదేశీ వ్యక్లులను  Indian coast guard (ICG) సిబ్బంది అరెస్ట్

Read More
AMARAVATHICRIME

నదియా జిల్లాలోని చెరువు నుంచి 40 బంగారు బిస్కెట్స్ స్వాధీనం-విలువ రూ.2.57 కోట్లు

అమరావతి: దేశ సరిహద్దు భద్రతాదళం (BSF) వెస్ట్ బెంగాల్ లోని నార్త్ 24 పరగాణ ప్రాంతంలో 2.57 కోట్లు విలువ చేసే 4.6 kgలు వున్న 40

Read More
AMARAVATHICRIME

ముంబై,నాగపూర్ లో ఈడీ జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన ఆభరణాలు

అమరావతి: మనీలాండరింగ్ కేసులో ముంబై,,నాగపూర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ED) ఏకకాలంలో 15 వేరు వేరు ప్రదేశాల్లో దాడులు జరిపింది..ఈ సోదాల్లో పంకజ్ మెహదీయా,,లోకేష్ జైన్,,కార్తీక్ జైన్ చెందిన

Read More
AMARAVATHICRIME

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ (ఈనెల 20 వరకూ) విధించింది..ఆయనను తీహార్ జైలుకు తరలించారు..ఇప్పటికే వారం

Read More
AMARAVATHICRIMEPOLITICS

తమిళనాడు బీజెపీ అధ్యక్షడు అన్నామలైపై కేసులు నమోదు చేసిన పోలీసులు

అమరావతి: బీహార్ వలస కార్మికులపై దాడి వివాదం తమిళనాడు రాజకీయల్లో వేడిపుట్టిస్తొంది..ఉద్దేశపూర్వకంగానే కొంత మంది తప్పుడు ప్రచారం సాగిస్తూ,, నకిలీ వీడియోలు పోస్ట్ చేశారని తమిళనాడు పోలీసులు

Read More
CRIMEHYDERABAD

పుష్పా సినిమా ప్రేరణతో హైదరాబద్ కు గంజాయి స్మగ్లింగ్

ఇదంతా షారా మాములే… హైదరాబాద్: గంజాయిని స్మగ్లింగ్‌ చేసేందుకు ఒక్కొ ముఠా ఒక్కో పద్దతిని కనిపెడుతుంది..స్మగ్లర్స్ గుట్టు రట్టు కానంత వరకు హ్యపీగా స్మగ్లింగ్ సాగిపొతుంది..అలాగే నాలుగు

Read More
AMARAVATHICRIME

ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడి లంచం కేసులోకి ఈడీ రంగప్రవేశం

అమరావతి: బెంగళూరు దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడి లంచం కేసు కొత్త మలుపు తిరిగింది..లంచం కేసులో అక్రమ దొరికిన డబ్బుపై

Read More
AMARAVATHICRIME

గ్యాంగ్ స్టర్స్ బిల్డింగ్ ను కూల్చివేసిన యూ.పీ ప్రభుత్వం

అమరావతి: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు, గ్యాంగ్ స్టర్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తొంది.. శుక్రవారం మనీ లాండరింగ్ దందా చేస్తూ గ్యాంగ్ స్టర్గా మారిన

Read More
AMARAVATHICRIMEHYDERABAD

శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది వేధింపులు భరించలేకున్న,సూసైడ్ నోటులో విద్యార్ది స్వాతిక్

హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది ఫీజులు,ర్యాంకులు, కొట్టడడం లాంటి ప్రవర్తనతో వేధిస్తున్నరని,,వాళ్ల వేధింపులను తట్టుకోవడం నా వల్ల కావడంలేదంటూ,,నార్సింగి శ్రీ చైతన్య క్యాంపస్‌లో సాత్విక్‌

Read More
CRIME

పొదలకూరులో పరిధిలో చెరువులో పడి ఆరుగురు యువకులు దుర్మరణం

నెల్లూరు: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో అదివారం మధ్యహ్నం విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.సరదాగా చెరువులో చేపలు పట్టేందుకు పడవలో వెళ్లిన పదిమంది యువకులు

Read More