NATIONAL

NATIONAL

పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరు-మెదీ

డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.. అమరావతి: పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరంటూ ప్రతిపక్షాలపై విమర్శలపై ప్రధాని మోదీ మండిపడ్డారు.శనివారం అరుణాచల్ ప్రదేశ్‌

Read More
NATIONAL

ఉగ్రదాడులు జరిగేవరకు ఎదురుచూడటం కాదు-వారిని వెంబడించి మట్టుపెట్టాలి-ప్రధాని మోదీ

అమరావతి: ఉగ్రదాడులు జరిగేవరకు ఎదురుచూడటం సరికాదని,మనమే వారిని వెంబడించి మట్టుపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు.ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే వరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని స్పష్టం

Read More
CRIMENATIONAL

అఫ్తాబ్‌కు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చిన కోర్టు

అమరావతి: తన ప్రియురాలు శ్రద్ధాను అతి కిరాతకంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇస్తూ,శ్రద్దా వాకర్ హత్య కేసులో మరిన్ని నిజాలు రాబట్టేందుకు

Read More
NATIONAL

స్వల్ప అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

అమరావతి: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్వల్ప అస్వస్థతకు లోనైయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని శివ మందిర్ నుంచి సేవక్

Read More
NATIONAL

800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా-ప్రస్తుతం భారతదేశం జనాభా 141.2 కోట్లు

అమరావతి: ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 800 కోట్లు దాటిందని,ఇది మానవాళి చారిత్రలో ఒక మైలురాయి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వైద్యం,పోషణ, వ్యక్తిగత శుభ్రతతో సహా అనేక

Read More
NATIONALSPORTS

2022 జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్రం

అమరావతి: జాతీయ క్రీడా అవార్డుల 2022ను కేంద్రం ప్రకటించింది.అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభతో జాతీయ మువ్వనేల జెండాను రెపరెపలాడించిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా

Read More
NATIONAL

మత మార్పిళ్లపై సుప్రీం హెచ్చరిక, రంగంలోకి దిగాలని కేంద్రానికి ఆదేశం

అమరావతి: మోసపూరితంగా జరుగుతున్న మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోకపోతే సమాజంలో అత్యంత తీవ్రమైన పరిస్థితులు పెచ్చరిల్లే అవకాశం వుందని జస్టిస్.ఎం.ఆర్.షా,,జస్టిస్.హిమాకోహ్లితో కూడిన

Read More
NATIONALSPORTS

ఐరన్ మెన్ 70.3 ఈవెంట్ ను ప్రారంభించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

అమరావతి: గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈవెంట్ లో 33 దేశాల నుంచి 1450 మంది

Read More
NATIONAL

ఓటు హక్కును వినియోగించుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు

అమరావతిం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో తొలి తరం 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్

Read More
MOVIENATIONAL

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ జిమ్ చేస్తు ఆకస్మిక మృతి

అమరావతి: బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ(46) శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు.వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆతను

Read More