AMARAVATHI

రేపు భారీ వర్షాలు పడే అవకాశం-విపత్తుల సంస్థ ఎం.డి అంబేద్కర్

అమరావతి: దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు.. దీని ప్రభావంతో గురువారం శ్రీకాకుళం , విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *