x
Close
DISTRICTS POLITICS

చంద్రబాబుకు సిగ్గు వుండాలి,రాజ్యంగం గురించి మాట్లాడుతున్నాడు-మంత్రి కాకాణి

చంద్రబాబుకు సిగ్గు వుండాలి,రాజ్యంగం గురించి మాట్లాడుతున్నాడు-మంత్రి కాకాణి
  • PublishedDecember 31, 2022

నెల్లూరు: ఐరన్ లెగ్ చంద్రబాబు నెల్లూరుజిల్లా పర్యాటన అంటూ కందుకూరులో అడుగుపెట్టాగానే,8 మంది నిండు ప్రాణాలు బలిగొన్నడని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.