AMARAVATHI

హైదరాబాద్ కేంద్రాగానే ఢిల్లీ లిక్కర్ స్కాం వాటాల పంపకం-ఈడీ

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో, ఆప్ లీడర్ మనీష్ సిసోడియాను శుక్రవారం (మార్చి 10వ తేదీ)  విచారించిన అనంతరం ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు ఈడీ రిపోర్ట్ ద్వారా బయటపడ్డాయి..ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని,,ఐటీసీ కోహినూర్ హోటల్ లోనే చర్చలు జరిగాయని రిపోర్టులో ఈడీ స్పష్టం చేసింది.. దినేష్ అరోరాను హైదరాబాద్ పిలిపించిన సౌత్ గ్రూప్ సభ్యులు, హోటల్ కేంద్రంగా సమాలోచనలు చేసినట్లు వెల్లడించింది.. చర్చల సమయంలో విజయ్ నాయర్, అర్జున్ పాండే, అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు అందరూ కలిసే ఉన్నారని,,దాదాపు 8 గంటలపాటు వీరి మీటింగ్ జరిగిందని సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.. హైదరాబాద్ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కాంలో,, సౌత్ గ్రూప్ నుంచి ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు ఈడీ తేల్చింది..ఎమ్మెల్సీ కవిత తరపున అరుణ్ పిళ్లయ్ ప్రాతినిధ్యం వహించారని,,ఇండో స్పిరిట్ కంపెనీలో 65 శాతం వాటా సౌత్ గ్రూప్ దే అని ఈడీ అధికారులు రిపోర్టు ద్వారా కోర్టుకు సమర్పించారు..సౌత్ గ్రూప్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని ఆమె పేరును ప్రస్తావించారు..సౌత్ గ్రూప్ సిండికేట్ లో మాగుంట రాఘవరెడ్డి, విజయ్ నాయర్, బుచ్చిబాబుతోపాటు కల్వకుంట్ల కవిత ఉన్నారని మొదటిసారి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చే లాభాల్లో 6 శాతం సౌత్ గ్రూప్ కు.. 6 శాతం ఆప్ పార్టీకి పంచుకుంటూ, ఈ డీల్ జరిగిందని సిసోడియా విచారణ తర్వాత ఈడీ వెల్లడించింది.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

11 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

11 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

13 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

13 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.