నెల్లూరు: ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ వేంగగా పూర్తి చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులకు సూచించారు. ఓటర్లు జాబితాలో పేరు ఉండి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే ఓటు వేయవచ్చని అన్నారు. మంగళవారం ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 18 చెక్ పోస్టులతో పాటు నెల్లూరు నగరంలోని ముఖ్య ప్రాంతాలలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి టీములు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమంగా తరలిస్తున్న వాటిని సీజ్ చేయాలన్నారు.కంటైనర్లు, గూడ్స్ వాహనాలు,లారీలు , బస్ లు,ఆటోలు ద్వి చక్ర వాహనాలు,ప్రతి వాహనాన్ని క్షున్నంగా తనిఖీ చేయాలన్నారు.మద్యం ,నగదు అక్రమంగా రవాణా జరగ కుండా పటిష్టం గా తనిఖీలు చెపట్టా లన్నారు. expenditure అధికారులు, రిటర్నింగ్ అధికారులు సీజర్లపై దృష్టి పెట్టాలన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.