అమరావతి: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది..ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలో బాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.. దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ వెంటనే అమలులోకి వచ్చిన కోడ్ను రాష్ట్రంలో పార్టీలు ఉల్లంఘించాయని ఈసీకి ఫిర్యాదులు అందాయి..పరస్పరం దాడులు,, హత్యలు,, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురిని ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది..ప్రత్యేక పోలీసు అబ్జర్వర్గా దీపక్ మిశ్రా,, ప్రత్యేక సాధారణ ఎన్నికల అబ్జర్వర్గా రామ్ మోహన్ మిశ్రా,, ప్రత్యేక ఎన్నికల వ్యయ అబ్జర్వర్ గా నీనా నిగమ్లను నియమించింది..ముగ్గురు అబ్జర్వర్లు వచ్చేవారం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను అంచనవేయనున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.