అమరావతి: BRS MLC,K.కవిత విచారణ నేటికి పూర్తి అయింది..ఈనెల 16న విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమెను ఉదయం 11:30 గంటలకు నుంచి రాత్రి 8:00 గంటల వరకు కొనసాగింది..కవితను విచారించడానికి ముందే ఆమె ఫోన్ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర,, నిందితులతో ఉన్న సంబంధాలు,, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు,, 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడి ప్రశ్నించినట్లు సమాచారం.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు,, సేకరించిన సాక్ష్యాలను అమె ముందు వుంచి కవితను ఈడీ విచారించినట్లు తెలుస్తోంది.. మౌఖికంగా,,రాతతపూర్వకంగా కవిత స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు..అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా ఇచ్చిన సమాచారాన్ని కూడా విచారణకు ఈడీ ఉపయోగించుకుంది.. ఢిల్లీ పోలీసులు కవిత తప్పించి వేరే ఎవరినీ లోనికి అనుమతించలేదు..ఈడీ కార్యాలయం చుట్టు ప్రక్కల 144 సెక్షన్ విధించారు..కవిత వెంట వచ్చిన భర్త అనిల్, అడ్వొకేట్లను కూడా పోలీసులు బయటే నిలిపివేశారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.