అమరావతి: ప్రముఖ్య ఆన్ లైన్ ఎడ్యూకేట్ సంస్థ అయిన బైజూస్ సిఈఓ రవీంద్రన్ బైజూస్ నివాసం,,సంస్థల్లో శనివారం తమిళనాడు,, బెంగుళూరుల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలిపారు..2011-2023 మధ్య కాలంలో బైజూస్ కు దాదాపు రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయిని తెలిపింది..అదే సమయంలో రూ.9,754 కోట్లను వివిధ విదేశీ అధికారులకు బైజూస్ బదలీ చేసినట్లు పేర్కొన్నారు.ఇందులో పలు అవకతవకలు జరిగాయని,ఫెమా చట్టాన్ని ఉల్లఘించి నిధులు స్వీకరించినట్లు ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు.2020-21 అర్ధిక సంవత్సరం నుంచి బైజూస్ కంపెనీ ఆర్దిక లావాదేవీలను వెల్లడించలేదని,,ఖాతాలను ఆడిటింగ్ చేయించలేదని పేర్కొన్నారు..పలు సార్లు రవీంద్రన్ కు సమన్లు జారీ చేశామని,, కానీ అయన ఈడీ ముందు హాజరు కాలేదన్నారు..ఈడీ నిర్వహించిన సోదాల్లో పలు కీల ప్రతాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.