అమరావతి: విశాఖలో నేరాలను వ్యవస్థీకృతం చేసి క్రూరంగా విభజించి వైసీపీ పాలిస్తొందని,,వైసీపీ పెద్దలు వేల కోట్లు,,కింది స్థాయి నాయకులు కోట్ల మేర అవినీతి పాల్పపడుతున్నరని జనసేన పార్టీ అధ్యక్షులు వపన్ కళ్యాన్ అరోపించారు.శుక్రవారం విశాఖలో వారాహి యాత్ర ముగిసిన సందర్భంగా జనసేనాని మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే తప్పులకు అధికారులు రాబోయే రోజుల్లో బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు..బిహార్ కంటే ఆంధ్రలో నేరాల సంఖ్య పెరిగిందని,,ఉత్తరాంధ్రలో సహజ వనరుల దోపిడి యధేచ్చగా జరుగుతోందని ఆరోపించారు.. అదే క్రమంలో భవిష్యత్ లో ఏర్పడే ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ,,సీఎం పదవి చేపట్టేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని,,అయితే తాను ఒక్కడికే అనుకుంటే సరిపోదని ప్రజల్లో నమ్మకం రావాలని పవన్ కల్యాణ్ అన్నారు..అది ఎన్నికల తరువాత పరిస్థితులపై ఆధారపడి నిర్ణయం వుంటుందన్నారు.. భవిష్యత్ లో ఎన్డీఏ పక్షంలోకి ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుందని అని అన్నారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.