నెల్లూరు: GO.77 రద్దు చేసి పూర్తి స్థాయిలో పీజీ విద్యార్ధులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,, రాష్ట్రంలోని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యచేంద్ర డిమాండ్ చేశారు.బుధవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నంచిగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.. రాష్ట్రంలో విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటికి నిరసనగా నేడు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరిగింది..ఈ సందర్బంలో యచేంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు చేస్తున్న వైస్ ఛాన్సలర్ లపై, రిజిస్ట్రార్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు..జాబ్ కాలెండరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, నెల్లూరు జిల్లా కన్వీనర్ అశోక్, నగర కార్యదర్శి యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.