నెల్లూరు: GO.77 రద్దు చేసి పూర్తి స్థాయిలో పీజీ విద్యార్ధులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,, రాష్ట్రంలోని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యచేంద్ర డిమాండ్ చేశారు.బుధవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నంచిగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.. రాష్ట్రంలో విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటికి నిరసనగా నేడు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరిగింది..ఈ సందర్బంలో యచేంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు చేస్తున్న వైస్ ఛాన్సలర్ లపై, రిజిస్ట్రార్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు..జాబ్ కాలెండరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, నెల్లూరు జిల్లా కన్వీనర్ అశోక్, నగర కార్యదర్శి యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.