INTERNATIONALSPORTS

ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభం

విజేత జట్టుకు..343కోట్లు..

అమరావతి: ఫిఫా వరల్డ్ కప్ 2022  ఖతర్ వేదికగా కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఖతర్ అతిధ్యంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు 32 టీమ్స్,64 మ్యాచ్స్ తో ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. ఖతర్- ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్​ తో వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది.ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనే ప్రతి జట్టుకు ప్రైజ్ మనీ దక్కుతుంది..

ఫిఫా వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన జట్టుకు 42 మిలియన్ డాలర్లు (343 కోట్లు),,రన్నరప్గా నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు(245కోట్లు) థర్డ్ ప్లేస్ నిలిచిన జట్టుకు 27 మిలియన్ డాలర్లు(220),,ఫోర్త్ ప్లేస్ నిలిచిన జట్టుకు 25 మిలియన్ డాలర్లు(204 కోట్లు) దక్కుతాయి. ఓడిన ట్సీమ్స్ కు:- 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లకు రూ.138 కోట్లు,, 9వ స్థానం నుంచి 16వ స్థానాలను దక్కించుకున్న జట్లకు రూ.105 కోట్లు,, 17వ స్థానం నుంచి 32వ స్థానం వరకు నిలిచిన జట్టుకు రూ.73 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *