AMARAVATHI

ఫ్లెక్సీ ల నిషేథంపై నిర్ణయంను వాయిదా వేసిన ప్రభుత్వం

అమరావతి: ఫ్లెక్సీ లపై నిషేథం నేటి నుంచి ఆమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం,, ఫ్టెక్సీ తయారిదారుల నిరసనలు,విజ్ఞప్తులతో ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ఫ్టెక్సీలపై నిషేధంను 26-01-2023 నుంచి ఆమల్లోకి వస్తుందంటూ G.O Ms NO-75 విడుదల చేసింది.దింతో ఫ్టెక్సీ తయారీతో జీవనోపాధి పొందుతున్న వీరికి కొంత కాలం వెసులబాటు లభించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *