తిరుపతి: వేసివి ఎండలకు తట్టుకొలేకు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజల భయపడిపోతున్నారు..ఐఎండి ప్రకటించినట్లుగానే గురు,శుక్రవారాల్లో తేలికపాటి జల్లులు రాష్ట్రంలో కురుసే అవకాశం వుందని పేర్కొంది..గురువారం మధ్యాహ్నం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది.. తిరుమల కొండపై భారీ వర్షం పడింది..అప్పటి వరకు ఉక్కతో అల్లాడిన భక్తులు సేదతీరారు..30 నిమిషాలపాటు పడిన వర్షంతో, తిరుమల కొండలపై చల్లని వాతావరణం ఏర్పడింది.. రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే ఉంటుంది..ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు,,భారీ వర్షంతో తిరుమల వీధుల్లో నీళ్లు ప్రవహించారు..వర్షం కారణంగా కొండలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు తగ్గింది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.