అమరావతిం సుదీర్ఘ కాలం తరువాత ఎట్టకేలకు కోడికత్తి కేసులో శ్రీనివాసులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట దొరికింది.. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి.శ్రీనివాసరావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..2018 అక్టోబరు 25వ తేదిన వైజాగ్ ఎయిర్ పోర్టులో,అప్పటి ప్రతిపక్షనేత జగన్ పై శ్రీను కోడికత్తతో దాడి చేశారు..అప్పటి నుంచి శ్రీనివాసులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు..ఇప్పటి వరకు జగన్ తనపై జరిగిన దాడి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టులో హాజరుకాకపోవడంతో,క్రింద కోర్టుల అభ్యంతరాలను పరిశీలించిన న్యాయమూర్తి,,శ్రీనివాసులకు రూ.25 వేల పూచీకత్తుతో 2ష్యూరిటీల సమర్పించాలని అదేశించింది..కేసు వివరాలకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని,, ర్యాలీలు,, సభల్లో పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.