ఆర్జునుడు కాదు భస్మసూరుడు..
నెల్లూరు: జగన్ పతనం ప్రారంభంమైంది,,తుగ్లక్ విధానలు,,ఎక్కడి చూసిన విధ్వసంతో సీ.ఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకు పడ్డారు..ఆదివారం నగరంలోని SVGS కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రా కదలి రా కార్యక్రమంలో అయన మాట్లాడుతూ రైతులు పండించిన ధ్యానంలో కూడా కమీషన్లు దండుకునే మంత్రులను ఈ పాలనలోనే చూశానంటూ మండిపడ్డారు..అభిమాన్యుడు కాదు ఆర్జునుడు అంటూ జగన్ డప్పలు కొడుతున్నడని,,గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి వాళ్ల నెత్తిన చెయ్యి పెట్టిన భస్మసూరుడని ఎద్దేవా చేశారు..పేద బిడ్డను అంటూ అబద్దాలు మాట్లాడుతూన్న జగన్ కు తాడేపల్లి,,బెంగుళూరు,,రుషీకొండ అంత పెద్ద ప్యాలెసు ఎక్కడి నుంచి వచ్చాంటూ ప్రశ్నించారు..జగన్ లాంటి వ్యక్తి క్యానర్స్ గడ్డలాంటి వాడని,,ఆపరేషన్ చేసి పూర్తిగా తొలగించకుంటే సమాజనికే ప్రమాదం అన్నారు..జిల్లాలోని ఎమ్మేల్యేల పేర్లు చెబితే ప్రజలు వణికి పోతున్నరని,,అందులో కావలిలో డెకాయిట్ ఎమ్మేల్యే,,సర్వేపల్లిలో కాకాణి పోర్టుకు ప్రవేట్ టోల్ గేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నరంటూ ఆరోపించారు..టీడీపీ,జనసేన పొత్తు చూసి,,వైసీపీ నాయకులు డైపర్లు పెట్టుకుని తిరుగితున్నారంటూ వ్యంగ్యంగ వ్యాఖ్యనించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.