వైసీపీకి రాజీనామ..
(మార్చి 2వ తేదిన చంద్రబాబు నెల్లూరుకు వస్తున్న సందర్బంలో వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి,,మరి కొందరు వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు..ఈ సందర్బంలో రూప్ కుమార్ తన అనుచరులతో కలసి టీడీపీ కండువా కప్పుకునే అవకాశలు వున్నాయని నెల్లూరు నగరీయు భావిస్తున్నరు,,,ఇందులో కొత్త విషయం ఏమన్నా వుందా ?..)
నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో వైసీపీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు మరో 4 కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.. బుధవారం నగరంలోని జెమ్స్ గార్డన్స్ లో రూప్ కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయంలో అయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి వైసీపీకి సేవ చేశానని,,పార్టీ కోసం పని చేసిన తాము బయటకు రావడం భావోద్వాగానికి గురి చేస్తోందన్నారు..ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన పరిణామాలు మనసును బాధించాయని, పార్టీ కోసం కష్టపడ్డాం,, పోరాడాం,, పార్టీ మాది అనుకున్నామని కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు..నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ వలన పార్టీ నుంచి దూరం కావడం లేదన్నారు.. ఖలీల్, తాను దశాబ్దాలుగా కలసిమెలసి తిరిగామని రూప్ కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్ రాజకీయాలపై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీకుంటామన్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.