DISTRICTSPOLITICS

ముందస్తూ ఎన్నికలు వస్తే,సంవత్సరం ముందే ఇంటికి వెళ్లిపోతాం-ఆనం

నెల్లూరు: ప్రజలకు ప్రతినిధులకు ఇచ్చిన సమయం,5 సంవత్సరాలు,ఇందులో దాదాపు 4 సంవత్సరాలు పూర్తి,,ఇంకోక్క సంవత్సరం మాత్రమే వుంది,,ఒక వేళ ముందస్తూ ఎన్నికలు వస్తే,,సంవత్సరం ముందే ఇంటికి వెళ్లిపోతామంటూ వెంకటగిరి వైసీపీ ఎమ్మేల్యే అనం.రామనారాయణరెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యనించారు.మంగళవారం వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురం మండలంలో వాలంటీర్ల,సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో అయన పై విధంగా వ్యాఖ్యనించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *