DISTRICTSHEALTH

ఎక్స్ రే రీడింగ్ మెషీన్స్ కొనుగొలు చేయకపోతే,నిరసనలు తప్పవు-DYFI

నెల్లూరు: ప్రభుత్వం ఆసుపత్రిలో రూ.12 లక్షల రూపాయలు వెచ్చిస్తే,ప్రతి రోజు 100 మంది పేషంట్స్ కు ఎక్స్ రే తీసే సౌకర్యం వస్తుందని,అయితే ఈ విషయంలో నాయకులు,అధికారులు నిర్లలక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని, అధికారులు వెంటనే స్పందించి ఎక్స్ రే రీడింగ్ మెషీన్స్ కొనుగొలు చేయాలని DYFI రూరల్ ఉపాధ్యక్షడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు.సోమవారం నగరంలోని GGH ముందు నిరసన తెలిపిన సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *