నెల్లూరు: హోటల్ మురళీకృష్ణ,మిగిలిపోయిన మాసంను ఫ్రీజర్ లో పెట్టి కస్టమర్స్ కు సప్లయ్ చేస్తున్నాడా? అంటే అవును అనే సమాధానం వస్తొంది..నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం మాద్రాసు బస్టాండ్ వద్ద వున్న హోటల్ మురళీకృష్ణాలో ఆకస్మిక తనిఖీలు చేశాడు..తనిఖీలు చేసినప్పడు భారీ మొత్తం మటన్,,చికెన్,ఫిఫ్ నిల్వలను గుర్తించారు..ఇలా ఎందుకు నిల్వ వుంచారు అని ప్రశ్నించినందుకు,,అక్కడి మేనేజర్ దురసుగా సమాధానం చెప్పడంతో పాటు మాకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ వాగ్వివాదంకు దిగారు..తనిఖీల అనంతరం అదికారి మీడియాతో మాట్లాడారు..అయితే హోటల్ మురళీకృష్ణాపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా,,రాజకీయ నాయకులు ఈ రాత్రికే రంగ ప్రవేశం చేస్తారు అనడంల ఎలాంటి సందేహం లేదు..హోటల్ కేవలం జరిమానంతో కథ ముగిసిపోతుంది..వినియోగదారులకు ఏం జరిగిన నాయకులకు,,హోటల్ యాజమానులకు పెద్దగా పట్టింపు వుండుదు కదా??
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.