అమరావతి: జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పటిలోపు పునరుద్ధరిస్తామో చెప్పలేమని,,ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం,,రాష్ట్ర ఎన్నికల సంఘలపైన వుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది..కేంద్ర పాలిత ప్రాంతం అన్న హోదా మాత్రం తాత్కాలికమేనని,,జమ్మూకాశ్మీర్ ను పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు..జమ్ముకశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంటూ,,తొలుత పంచాయితీ,,తరువాత మునిసిపాల్,,అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహస్తామని కోర్టుకు తెలిపారు..లద్దాఖ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్,,లేహ్ లో ఎన్నికలు ముగిశాయని,,వచ్చే నెలలో కార్గిల్ లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు..ఆర్టికల్ 370 తొలగించాక జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని,,ఉగ్రవాద కార్యకలాపాలు 2018తో పోల్చితే 2023 నాటికి 45.2 శాతం తగ్గాయని అలాగే చొరబాటు యత్నాలు 90 శాతం తగ్గాయని తెలియచేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.