చెరువుల్లో మట్టి,మషాణం,గ్రావెల్ అమ్ముకునేందుకే మంత్రి..
నెల్లూరు: కనుపూరు చెరువులో జరుగుతున్న ఆక్రమ త్రవ్వకాల గురించి స్పందనలో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు రైతులు వస్తే,,ప్యాంట్లు వేసుకని వచ్చారు మీరే రైతులు అంటూ కలెక్టర్ మాట్లాడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి అన్నారు..సోమవారం మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రైతులను చులకన చేసిన మాట్లాడిన కలెక్టర్ ఏమైన పైన నుంచి దిగివచ్చాడంటూ ధ్వజమెత్తారు..చెరువుల్లో మట్టి,మషాణం,గ్రావెల్ అమ్ముకునేందుకే జిల్లా మంత్రి పరిమితం అయ్యాడంటూ ఆరోపించారు..చెరువులో అమ్మిన మట్టితో జిల్లాలో కొంత మంది పెద్ద రెడ్లు భారీ బిల్డింగ్ లు కట్టుకుంటున్నారని,,ఇదే సమయంలో 450 అంకణాల్లో, మంత్రి విదేశీ సామాగ్రితో ఇంటిని నిర్మాస్తున్నాడు,, రైతులకు అన్యాయం చేసి పోయ్యేటప్పడు ఎత్తుకుని పోతరా అంటూ మండిపడ్డారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.