అది ఫోన్ ట్యాపింగ్ కాదు,కేవలం రికార్డ్ మాత్రమే-రామశివారెడ్డి
నెల్లూరు: అది ఫోన్ ట్యాపింగ్ కాదు,కేవలం రికార్డ్ మాత్రమే,,చిన్న విషయం ఇంతలా అవుతుంది అని అనుకోలేద కాబట్టే నాకై నేను స్వచ్చందగ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశాను అని వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి స్నేహితుడు,,ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు మూలం అయిన వ్యక్తి కాంట్రాక్టర్ లంక.రామశివారెడ్డి కుండబద్దలు కొట్టారు.బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.