NATIONAL

భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం

అమరావతి: భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ ఘనవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. తన ప్రత్యర్థి మార్గరేట్ ఆల్వాపై 346 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం నమోదు చేశారు.జపోలైన మొత్తం 725 ఓట్లలో ఆయనకు 528 దక్కాయి..విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా 182 ఓట్లు సాధించారు.15 ఓట్లు చెల్లుబాటు కాలేదు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *