అమరావతి: జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది..రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా,,జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తి తెలిపారు..జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు..2024లో జమిలి ఎన్నికలు ఉండవని,,ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయని పేర్కొంది..రాజ్యంగ సవరణ చేసినట్లయితే,2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది..జమిలీ ఎన్నికలు కూడా రెండు అంచెల్లో పూర్తి చేయాల్సి వుంటుంది.. లోకసభ,శాసనసభ ఎన్నికలు,,స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి వుంటుందన్నఅభిప్రాయం లా కమిషన్ వ్యక్తం చేసినట్లు సమాచారం.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.