అమరావతి: భారతదేశంలో మారహోమాలకు పాల్పపడి,విదేశాల్లో ఆక్రయం పొందుతున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరే టపా కట్టేస్తున్నారు..ఈ నేపధ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ మోస్ట్ వాంటెడ్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు..సిక్క ఫర్ జస్టిస్ అనే సంస్థకు అతన సహాయ సహకారలు అందిస్తున్న నిజ్జర్ సింగ్ పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడడంతో భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది.. 2022వ సంత్సరంలో జలంధర్ నగరంలో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని హర్దీప్ సింగ్ పై ఆరోపణలు రావడంతో (NIA) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని పట్టిచ్చిన వారికి రూ.10లక్షల రివార్డు ప్రకటించింది..పూజారి హత్యకు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF) కుట్ర పన్నింది..గతంలో భారత్ పై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నిన కేసులో నిజ్జర్ పై NIA చార్జిషీట్ కూడా దాఖలు చేసింది..కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని పంజాబీల ఆధిపత్యం ప్రధర్శించే సర్రే నగరంలోని గురునానక్ గురుద్వారా వద్ద హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి వేశారు..నిజ్జర్ సింగ్ సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
This website uses cookies.