AMARAVATHI

ఏసీబీ వలలో కొండాపురం ఎస్సై ఖాజావలి అరెస్ట్-రూ.20 వేలు లంచం


నెల్లూరు: దొంగలు తెలివితేటలు చూపించి దొంగతనలు,,దొపిడిలు చేస్తుంటారు..ఇక్కడ పోలీసులు దొంగలను మించిపోయి,,లంచం డబ్బును నేరుగా కాకుండా పెట్రోల్ బంకులో వున్న మహిళ మధ్యవర్తితో వసూలు చేస్తున్న కొత్త కొణం ఇది… రూ.20 వేలు లంచం మొత్తాన్ని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ మహిళ వద్ద కట్టమని ఎస్ఐ ఖాజావలి అతి తెలివితేటలు చూపించి అడ్డంగా బుక్ అయ్యారు..వివరాల్లోకి వెళ్లితే…కలిగిరి సర్కిల్ పరిధిలోని కొండపురంలో చిన్న హాజరత్తయ్యపైన SC,ST అట్రాసిటీ కేసు ఒకటి ,,హాజరత్తయ్య భార్య అయన పైన పెట్టిన గృహ హింస కేసు రెండవది కొండాపుర స్టేషన్ లో 2023లో నమోదు అయివున్నాయి..ఈ కేసుల్లో తన ప్రమేయం ఏమి లేదని అనవసరంగా ఇందులో తనను ఇరికించారని హాజరత్తయ్య తన స్నేహితుడి ద్వారా SI కలసిన సందర్బంలో తెలియచేశాడు..ఒక కేసు రాజీ చేస్తానని,,మరోక కేసు కొంతకాలం సాగతీస్తాని,,ఇందుకు రూ.20 వేలు లంచం ఇవ్వలని.,అ డబ్బు కూడా వూరిలో వున్న ఒక పెట్రోల్ బంకులో మహిళకు అందచేయాలని ఎస్ఐ ఖాజావలి కోరాడు..లంచం ఇవ్వడం ఇష్టం లేని హాజరత్తయ్య,,ఏసిబి అధికారులను సంప్రదించాడు..ఏసిబి అధికారులు వ్యుహాం ప్రకారం కథను నడిపించడంతో,,లంచం డబ్బు తీసుకుంటున్న మహిళలను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఎస్ఐ ఖాజావలిపై కేసు నమోదు చేసి,ఏసిబి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఇన్ చార్జీ DSP శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

11 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

11 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

12 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

13 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.