AMARAVATHIPOLITICS

లిక్కర్ అమ్మకాలపై వస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లుతున్నాయి-ఆనం||Nellore news

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం సంక్షమ పథకాలు అమలు చేసేందుకు ప్రతి మంగళవారం అప్పు తీసుకుని వస్తే కాని రోజు గడవని పరిస్థితి దాపురించిందని,, సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఏ పేద కుటుంబం శాశ్వతంగా బాగుపడినట్లు దాఖలు కన్పించడం లేదంటూ ప్రభుత్వ విధానలపై వైసీపీ వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామనారాణరెడ్డి విమర్శించారు.సోమవారం ఆతమ్మకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *