x
Close
NATIONAL

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే
  • PublishedOctober 26, 2022

అమరావతి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నుంచి ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఖర్గేకు పుష్పగుచ్ఛం ఇచ్చి సోనియా, రాహుల్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.