అమరావతి: జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు..మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం..జార్ఖండ్ మావోయిస్టు పార్టీ సెక్రటరీ గౌతమ్ పాశ్వాన్,,చార్లీలు సెంట్రల్ కమిటీ సభ్యులు కాగా నందు,,అమర్ గంజీహు,,సంజీవ్ భూనియా సబ్ జోనల్ సభ్యులని SDPO ఆశోక్ ప్రియాదర్శిన్ వెల్లడించారు..చనిపోయిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులపై రూ. 25 లక్షలు చొప్పున,, సబ్ జోనల్ సభ్యులపైన రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.. రాంచీకి 160 కీ.మీ దూరంలోని చత్ర-పాల్వము సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనా స్థలం నుంచి రెండు AK-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. దట్టమైన అటవీప్రాంతంలో CRPF,,COBRA దళాలు కూంబింగ్ చేస్తునన్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు..పోలీసులు జరిపిన ఎదురుకాల్పల్లో ఐదుగురు మరణించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.