తిరుపతి: తిరుపతి పట్టణంలోని గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్ షాపులో షార్ట్ సర్కూట్ కారణంగా శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..మూడంతస్తుల భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి..అగ్నిప్రమాదం చోటు చేసుకన్న సమయంలో భవనంలో అనేకమంది వర్కర్లు పనిచేస్తున్నట్లు సమాచారం..ఫోటో ఫ్రేములు, ఫోటోలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి..ఎగసిపడుతున్న మంటలు ప్రక్కనే వున్న గోవిందరాజు స్వామి ఆలయ మహా రథానికి,,షాపులకి అంటుకున్నాయి..ఇటీవల ఆకస్మిక వర్షం కారణంగా ఆలయంలో వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు పడి ఒక భక్తుడు మృతి చెందాడు.. ఇప్పుడు మహా రథానికి నిప్పు అంటుకుంది..ఈ ఘటనను తిరుపతి ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారు..మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.