హైదరాబాద్: నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.. మే 19వ తేదీన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన నిహారిక దంపతులు మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది..మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్ లో వివాహం జరిగింది..ఉదయ్ పూర్ వేదికగా వీళ్ల పెళ్లిని మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరిపించింది..ఆటు తరువాత కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి..నేటితో వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ పూర్తయ్యిందని తెలుస్తోంది.. విచారణ పూర్తి చేసిన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు తాజాగా మ్యుచువల్ డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.