అమరావతి: రాజస్థాన్లోని హనుమాన్ఘర్ సమీపంలో బహ్లోల్నగర్లో ఓ ఇంటిపై భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 కూలిపోయింది.సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది..విమానం కూలడానికి ముందే అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి ఎమర్జీన్సీ ప్యారాచూట్ సహాయంతో దూకివేశాడు..దీంతో అతను స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు..విమానం కూలిన ప్రమాదంలో ఇంటి వద్ద వున్నఇద్దరు మహిళలు మృతి చెందగా,,మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి..బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..చికిత్స పొందుతూ వ్యక్తి కూడా మృతి చెందాడు..సూరత్గఢ్ నుంచి మిగ్-21 యుద్ధ విమానం బయలుదేరి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో పైలట్కు గాయాలయ్యాయని, పైలట్ కోసం వైమానిక దళానికి చెందిన MI-17 చాపర్ ద్వారా అతన్ని చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించనున్నది.. మిగ్ 21 యుద్ధ విమానం కూలడంపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది..సూరత్గఢ్ సమీపంలో
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.