అమరావతి: దేశంలోని యూనివర్సిటీలు అందించే MPhil ప్రోగ్రామ్ లకు ఎలాంటి గుర్తింపు లేదని UGC కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు..”UGC యొక్క రెగ్యులేషన్ నంబర్. 14 (కనీస ప్రమాణాలు, Ph.D డిగ్రీని అందించే విధానాలు) నిబంధనలు, 2022లో ఉన్నత విద్యాసంస్థలు ఎటువంటి ఎంఫిల్ ప్రోగ్రామ్ ను అందించకూడదని స్పష్టంగా పేర్కొంటున్నాయి” అని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో MPhil ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని,,MPhil కోర్సులను UGC రద్దు చేసిందని సెక్రటరీ గుర్తు చేశారు..అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు MPhil కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు..ఈ నేపథ్యంలో 2023-24 విద్యాసంవత్సరంలో MPhil కోర్సులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది..అయినప్పటికి కొన్ని యూనివర్సిటీలు MPhil కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది..ఆ విషయం UGC దృష్టికి రావడంతో మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందన్నారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.