నెల్లూరు: నెల్లూరుజిల్లాలో దాదాపు 15 సంవత్సరాలుగా బాస్కెట్ బాల్ కోచ్ శాప్ గా సేవాలు అందిస్తున్న సిరెడ్డి.శ్రీనివాసరావు,కర్నూల్ జిల్లా చీప్ కోచ్ గా ప్రమోషన్ పై ట్రాన్స్ ఫర్ అయ్యారు.1999లో తొలి సారి అయన ఏ.సి స్టేడియంలో బాస్కెట్ బాల్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు..అనంతరం 2003 నుంచి 2007 వరకు గుంటురుజిల్లా బాలికల బాస్కెట్ బాల్ అకాడమీకి కోచ్ గా బదలీపై వెళ్లారు..అకాడమీ నెల్లూరుకు మార్చడంతో,అయన కూడా నెల్లూరుకు బదలీ అయ్యారు..2018 నుంచి 2021 వరకు చిత్తూరుజిల్లా బాస్కెట్ బాల్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు.2021 నుంచి నెల్లూరులో D.S.D.Oలో బాస్కెట్ బాల్ కోచ్ గా విధులు నిర్వహిస్తున్నారు..శ్రీనివాసరావు సారధ్యంలో ఏ.పి స్టేట్ యూత్ నేషనల్స్ టోర్నమెంట్ లో ఏ.పి టీమ్ బ్రాంజ్ మెడల్ ను సాధించింది.. మంగళవారం కర్నూలకు బదలీపై వెళ్లుతున్న శ్రీనివాసరావుకు,,సి.ఇ.ఓ పుల్లయ్య ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి,అయన అందించిన సేవాలను అభినందించారు..కర్నూలు జిల్లా కూడా రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దాలను అకాంక్షించారు.ఈకార్యక్రమంలో D.S.D.O కోచ్ లు,,సూరింటెండెంట్ విజయకుమార్,,స్టేడియం సిబ్బంది పాల్గొనన్నారు.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.