DISTRICTS

నెల్లూరుజిల్లా అభివృద్ది పథంలో పరుగులు తీస్తొంది-మంత్రి అంబటి

నెల్లూరు: భారతదేశ స్వాతంత్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా సిద్దంచిన స్వాతంత్ర్యంను,నేడు దేశ ప్రజలు అస్వాదిస్తున్నరని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి.రాంబాబు అన్నారు.సోమవారం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ 75 వ స్వతంత్ర వజ్రోత్సవాలను నగరంలోని పోలీసు పేరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండా ఎగురవేసి,వందన సమర్పణ చేశారు..అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *