x
Close
DISTRICTS

నెల్లూరుజిల్లా అభివృద్ది పథంలో పరుగులు తీస్తొంది-మంత్రి అంబటి

నెల్లూరుజిల్లా అభివృద్ది పథంలో పరుగులు తీస్తొంది-మంత్రి అంబటి
  • PublishedAugust 15, 2022

నెల్లూరు: భారతదేశ స్వాతంత్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా సిద్దంచిన స్వాతంత్ర్యంను,నేడు దేశ ప్రజలు అస్వాదిస్తున్నరని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి.రాంబాబు అన్నారు.సోమవారం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ 75 వ స్వతంత్ర వజ్రోత్సవాలను నగరంలోని పోలీసు పేరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండా ఎగురవేసి,వందన సమర్పణ చేశారు..అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *