నెల్లూరు: వంద సంవత్సరాల ఘన చరిత్ర వున్నవి.ఆర్.కాలేజ్, భూ కబ్జాదారుల చేతుల్లోకి పోతుందని,,దినిని కాపాడుకునేందుకు పూర్వ విద్యార్థి మిత్రులు స్పందిచాలని పూర్వ విద్యార్థులు మాదాల.వెంకటేశ్వర్లు,మలిరెడ్డి కోటారెడ్డి,పెరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శిఖరం.నరహరిలు విజ్ఞప్తి చేశారు.. అండర్ బ్రిడ్జివైపు రోడ్డు ప్రక్కన వున్న V.R College సైకిల్ స్టాండ్(పాత రోజుల్లో) గొడను అనుకుని,కొంత మంది ఆక్రమించారని తెలిపారు..ఇదే విషయంపై జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని,,స్వయంగా జె.సి ఆక్రమణలను పరిశీలించాలని కోరడం జరిగిందన్నారు.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.