AMARAVATHI

మంచి స్పీడ్ పై వున్న కొత్త మునిసిపాల్ కమీషనర్ వికాస్ మర్మట్

బాధ్యతల స్వీకరణ..

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వికాస్ మర్మట్(IAS) మంచి స్పీడ్ పై వున్నారు.. గురువారం 12.30 గం.. బాధ్యతలు స్వీకరించారు..కొంత సేపు సిబ్బంది నుంచి అభినందనలు స్వీకరించిన అనంతరం అయన సిబ్బందితో బతాఖాని పెట్టుకోకుండా,,తనదైన శైలీలో కొర్పరేషన్ స్థితిగతులు అర్దంచేసుకునే పనిలో పడ్డారు.. సచివాలయల్లో ఆకస్మిక తనిఖీలు వుంటాయని,, సిబ్బంది విధుల్లో నిర్లలక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..జిల్లా నాయకులు,,కొత్త కమీషనర్ ను ఎంత కాలం తనదైన శైలీలో పనిచేసుకొనిస్తారో వేచి చూడాలి..ఇది నెల్లూరుజిల్లా కదా??

ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల సిబ్బందితో పాటు, ప్రజా ప్రతినిధులు, నగర ప్రజల సహకారంతో కార్పొరేషన్ అభ్యున్నతికి కృషి చేస్తానని నూతన కమిషనర్ గా పదవి భాద్యతలు చేపట్టిన వికాస్ మర్మట్, ఐ.ఏ.ఎస్. ఆకాంక్షించారు. అనంతరం నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతిని ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకుని నగరాభివృద్ధికి సంభందించిన వివిధ అంశాలపై కమిషనర్ చర్చించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. వేగవంతమైన పాలన అందించేందుకు, త్వరితగతిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గతంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేసిన తన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

10 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

12 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

12 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

17 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.